ఇండోర్: భారత రైల్వేల్లో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) ప్రాముఖ్యాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం వివరించారు. రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయడానికి పీపీపీలను ప్రోత్సహిస్తే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్ పర్యటనకు వచ్చిన గోయల్ మీడియాతో...