సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం–సికింద్రాబాద్తో పాటు పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–సికింద్రాబాద్ (08501/08502) ప్రత్యేక రైలు డిసెంబర్ 5, 12,...